Exclusive

Publication

Byline

ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు సిగరేట్ తాగే అలవాటును దాచిపెడితే తర్వాత ఏమవుతుంది?

భారతదేశం, జూన్ 4 -- ిగరెట్ తాగే చాలా మంది చెప్పేమాట.. ఇదే లాస్ట్ అని. కానీ మరుసటి రోజు మళ్లీ దాని మీదకు మనసు వెళ్లి ధూమపానం చేస్తుంటారు. భవిష్యత్తులో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. సరే ఈ విషయాలు పక్కన ప... Read More


డాల్బీ సౌండ్‌, సూపర్ పిక్చర్ క్వాలిటీతో శాంసంగ్ టీవీలు.. ఇంట్లోనే అమేజింగ్ ఫీల్!

భారతదేశం, జూన్ 2 -- మీరు తక్కువ బడ్జెట్లో శాంసంగ్ టీవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే.. ఇక లేట్ చేయకండి. రూ.20,000 కంటే తక్కువ ధరలో వస్తున్న శాంసంగ్ టీవీల గురించి చూద్దాం.. ఈ టీవీల్లో అద్భుతమైన పిక్చ... Read More


ఎలోన్ మస్క్‌కు భారత్‌పై లేని ఇంట్రస్ట్.. ఇక్కడ టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ లేనట్టే.. కానీ దానికి ఓకే!

భారతదేశం, జూన్ 2 -- టెస్లా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంలో ఆసక్తి చూపించడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి చెప్పారు. షోరూమ్‌లను తెరవడంపై మాత్రమే టెస్లాకు ఆసక్తి ఉందని అ... Read More


నీట్ పీజీ 2025 వాయిదా.. కొత్త పరీక్ష తేదీపై త్వరలో ప్రకటన

భారతదేశం, జూన్ 2 -- ఎన్బీఈఎంఎస్ నీట్ పీజీ 2025ను వాయిదా వేసింది. దీనికి సంబంధించి బోర్డు అధికారిక నోటీసు జారీ చేసింది. దీనిలో 'మరిన్ని పరీక్షా కేంద్రాలు, అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి పరీ... Read More


బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా రాజ్యసభ ఎంపీ, మాజీ జర్నలిస్ట్ రాజీవ్ శుక్లా.. ఈయన ఎక్కడ నుంచి వచ్చారు?

భారతదేశం, జూన్ 2 -- భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నాయకత్వ మార్పుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా పేరు తెరపైకి వచ్చింది. అనుభవజ్ఞుడైన రాజకీయ వ్యూహకర్త, క... Read More


ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ 2025 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

భారతదేశం, జూన్ 2 -- ్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) క్లర్క్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు sbi.co.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వ... Read More


భారత్ ఈవీ పాలసీ.. భారీ పెట్టుబడులు.. ప్రపంచ తయారీదారులను ఆకర్శించడానికి సుంకాల్లో కోతలు!

భారతదేశం, జూన్ 2 -- దేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీని పెంచే లక్ష్యంతో కొత్త పథకంతో ముందుకు వచ్చింది భారత్. ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజాలకు డోర్స్ ఓపెన్ చేసే దిశగా ఒక అడుగు ముందుకు వేసింది. భార... Read More


వాట్సాప్ యూజర్లకు ఎస్బీఐ వార్నింగ్.. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.. లేదంటే మీకే నష్టం!

భారతదేశం, జూన్ 2 -- దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ప్రజలను ట్రాప్ చేయడానికి కొందరు దుండగులు తమ బ్యాంక్ పేరు, లోగోను దుర్వినియోగం చేస్తున్నారని... Read More


8వ వేతన సంఘం ఏర్పాటులో జాప్యం.. పదవీ విరమణ చేసే ఉద్యోగులకు ప్రయోజనం అందదా?

భారతదేశం, జూన్ 1 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో చాలా కాలంగా చర్చలో ఉన్న 8వ వేతన సంఘం గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. గతంలో 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుండి అమలు అవుతుందని భావించారు. మ... Read More


పద్మనాభస్వామి ఆలయంలో 270 ఏళ్ల తర్వాత అరుదైన మహా కుంభాభిషేకం

భారతదేశం, జూన్ 1 -- కేరళలోని ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో 270 ఏళ్ల తర్వాత అరుదైన కార్యక్రమం జరగనుంది. ఈ పురాతన ఆలయంలో చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పునరుద్ధరణ పనులు ఇటీవల పూర్తయిన తరువాత వచ్చే వార... Read More